తమిళనాడులో, 2024 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో 50 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే గత 20 ఏళ్లలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వచ్చిన ఓట్ల లెక్కలను చూస్తే ఇందులో ఆశ్చర్యం కలగక మానదు.
వాస్తవానికి, లోక్సభ ఎన్నికలతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓటింగ్ ప్రక్రియపై ప్రజల ఆసక్తి ఎప్పుడూ ఎక్కువగా ఉండే తమిళనాడు సంప్రదాయానికి ఇది ఒక ఉదాహరణ.


