బీహార్ కీలక అసెంబ్లీ – బీహార్లో కీలకమైన అసెంబ్లీ ఎన్నికలు గురువారం తొలి దశ ఓటింగ్తో ప్రారంభం కానున్నాయి. 121 నియోజకవర్గాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
తేజస్వీ యాదవ్, సామ్రాట్ చౌదరి వంటి ప్రముఖ నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. కొన్ని వారాలపాటు హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం ముగిసింది.
ప్రధాని నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ ర్యాలీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.


