మధ్యప్రదేశ్ సియోని – న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లోని సియోని జిల్లాలో సోమవారం హైవోల్టేజీ విద్యుత్ లైన్తో శిక్షణా విమానం కూలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో పైలట్తో పాటు విమానంలో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


